Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభం

రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ప్రారంభం

 విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు.  ఏడిఏ మోహన్ విజయ్ కుమార్ తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:  రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ... Read More

క్రీడలతో విద్యార్థులకు మానసిక ఆనందం పెంపు

క్రీడలతో విద్యార్థులకు మానసిక ఆనందం పెంపు

 విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణి.  హాస్టల్ వెల్ఫేర్ అధికారి డి.రమేష్. తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ప్రతి ... Read More

నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి,వలసలను అరికట్టాలి

నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి,వలసలను అరికట్టాలి

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా గల నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి వలసలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు తెలియజేశారు.సోమవారం రోజున మండల కేంద్రమైన ... Read More

విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలి

విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలి

చిన్నారుల ఆరోగ్య కరమైన భవిష్యత్తు కోసం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు,  ... Read More

అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అన్నక్యాంటీన్‌కు విరాళం అందించిన రిటైర్డ్ ఉద్యోగులు

అమరావతి :  అన్నక్యాంటీన్‌కు ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విరాళం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి రూ.6,66,666ల చెక్కును ... Read More

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై  సమావేశం నిర్వహించిన సీఎం

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై సమావేశం నిర్వహించిన సీఎం

అమరావతి :ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సోమవారం  అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ... Read More

బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అమరావతి : ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు సోమవారం  సచివాలయంలోని 5వ బ్లాక్‌లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు ... Read More