Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

31 మంది మావోయిస్టులు మృతి

31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్ జిల్లాలో ఈరోజు భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముప్పై ఒక్క మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ... Read More

ఘనంగా గుణదల మేరీ మాత మహోత్సవములు

ఘనంగా గుణదల మేరీ మాత మహోత్సవములు

దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ ... Read More

సీఎం పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా

సీఎం పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా

దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి.. ఆప్ ఓటమి పాలవడంతో ... Read More

ముగిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర ఉత్సవాలు

ముగిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర ఉత్సవాలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక కొండ గుహలో స్వయంభువుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర ఉత్సవాలు ఆదివారం వసంతోత్సవంతో వైభవంగా ముగిశాయి.ప్రధానంగా చివరి రోజు ... Read More

ఆ యుద్ద విమానం దేశానికే గర్వకారణo

ఆ యుద్ద విమానం దేశానికే గర్వకారణo

న్యూస్ వెలుగు కర్ణాటక :   కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా 2025 లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఏరో ... Read More

ఆరోజు నుంచే గిరిప్రదక్షిణ

ఆరోజు నుంచే గిరిప్రదక్షిణ

కే. రామచంద్ర మోహన్,  కార్యనిర్వాహణాధికారి విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  తేదీ. 12-02-2025న (మాఘ)పౌర్ణమి సందర్భంగా ఉదయం 05.55 గం.లకు ఘాట్ రోడ్ ఎంట్రన్స్ ... Read More

ఇల్ల స్థలాలు ఇవ్వాలి సారు

ఇల్ల స్థలాలు ఇవ్వాలి సారు

డోన్ , న్యూస్ వెలుగు;  ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ CPI చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా డోన్ పట్టణం కొత్తపేటలో ... Read More