Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయం

జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయం

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు ఐపియస్ • ప్రజలకు మేరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలి. • విజబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ... Read More

ముంబైలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులతో సమావేశమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

ముంబైలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులతో సమావేశమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

   సమావేశంలో  ఎం.పి బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు;  వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ పై మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో పార్లమెంటరీ స్టాండింగ్ ... Read More

ఉద్యానవనాల నిర్వహణ మరింత మెరుగుపడాలి

ఉద్యానవనాల నిర్వహణ మరింత మెరుగుపడాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో ఉద్యానవనాల నిర్వహణ మరింత మెరుగుపరచాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నేతాజీ నగర్‌లోని ఉద్యానవనాన్ని, రాంబోట్ల దేవాలయం ... Read More

చికెన్ తినేవారికి బిగ్ షాక్, కోళ్లకు అంతుచిక్కని వైరస్, లక్షల్లో మృతి

చికెన్ తినేవారికి బిగ్ షాక్, కోళ్లకు అంతుచిక్కని వైరస్, లక్షల్లో మృతి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న ... Read More

ఆరోగ్యమే మహాభాగ్యం: డా. కె.వి.సుబ్బారెడ్డి

ఆరోగ్యమే మహాభాగ్యం: డా. కె.వి.సుబ్బారెడ్డి

శ్రామికులందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి     అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు; ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని ... Read More

నిలిచిపోయిన క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

నిలిచిపోయిన క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

  కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ సమీపంలో జగనాథ్ గట్టు పైన నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం భవనాల దగ్గరికి వెళ్లి సందర్శించి నిలిచిపోయిన ... Read More

దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

    కెవిపియస్ విమర్శ కర్నూలు, న్యూస్ వెలుగు; కౌతాళం మండలం కామవరం గ్రామంలో 2022 జనవరి 27న దళితులపై పట్టపగలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముద్దాయిగా ... Read More