Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

తుగ్గలి (న్యూస్ వెలుగు): ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం వ్యవసాయ శాఖ అధికారులు ... Read More

పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం ఎమ్మల్యే గౌరు చరిత

పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం ఎమ్మల్యే గౌరు చరిత

పాణ్యంo (న్యూస్ వెలుగు): పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాల ... Read More

సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు: కమిషనర్ పి.విశ్వనాథ్

సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు: కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు (న్యూస్ వెలుగు): నగర శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక ... Read More

రంగాపురం లో వ్యక్తి దారణ హత్య 

రంగాపురం లో వ్యక్తి దారణ హత్య 

బేతంచెర్ల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోమద్దిలేటి స్వామి ముఖ ద్వారం వద్ద సయ్యద్ మహబూబ్ బాషా ( 41 ) బుధవారం ... Read More

ఇది ప్రజా ఉద్యమం: వైయస్సార్సీపి రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి

ఇది ప్రజా ఉద్యమం: వైయస్సార్సీపి రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి

తుగ్గలి న్యూస్ వెలుగు : ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నియోజకవర్గ కేంద్రమైన ... Read More

సచివాలయాలు ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కమిషనర్

సచివాలయాలు ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కమిషనర్

బేతంచెర్ల( న్యూస్ వెలుగు) :బేతంచేర్ల పట్టణంలోని 1, 2 సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్,మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలోభాగంగా అయన రికార్డులను పరిశీలించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ... Read More

శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి కామారెడ్డి, న్యూస్ వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని కార్తీకమాసం సందర్భంగా ... Read More