Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ప్రజా ఉద్యమం పోస్ట్ రావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి

ప్రజా ఉద్యమం పోస్ట్ రావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి

హొళగుంద (న్యూస్ వెలుగు ):  మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో ... Read More

పాఠశాల,అంగన్వాడీలను పరిశీలించిన ట్రైనింగ్ కలెక్టర్లు

పాఠశాల,అంగన్వాడీలను పరిశీలించిన ట్రైనింగ్ కలెక్టర్లు

హొళగుంద (న్యూస్ వెలుగు ): మండల ఆస్పిరేషన్ బ్లాక్ కు ఎంపిక కావడంతో మండల కేంద్రానికి వివిధ సమస్య పై పరిశీలన నిమిత్తం 6 మంది ట్రైనింగ్ కలెక్టర్లు ... Read More

సందడిగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

సందడిగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

హొళగుంద (న్యూస్ వెలుగు): కార్తీక మాసం హరిహారులకు అత్యంత ప్రీతికరం కావడంతో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ... Read More

చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు 

చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు 

ప్రకాశం (న్యూస్ వెలుగు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్లు కందుకూరు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పీసీ పల్లి మండలం, లింగన్నపాలెం నందు ... Read More

దళితుల స్మశానవాటికకు దారి చుపించండి

దళితుల స్మశానవాటికకు దారి చుపించండి

తుగ్గలి (న్యూస్ వెలుగు): మండలకేంద్రమైన తుగ్గలిలో దళితుల స్మశానవాటికకు దారి సరిగ లేనందువలన దళితులు చాలా ఇబ్బందికి గురవుతున్నరని, కావునా దళితులకు స్మశాన వాటికకు దారి చూపిస్తు వారికి ... Read More

మహిళా, యువత ఆర్థిక అభివృద్ధి కోసం ట్రస్టు కృషి చేస్తుంది : ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ 

మహిళా, యువత ఆర్థిక అభివృద్ధి కోసం ట్రస్టు కృషి చేస్తుంది : ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ 

వెల్దుర్తి (న్యూస్ వెలుగు): వెల్దుర్తి కేంద్రంగా శ్రీగిరి గోవర్ధనగిరి చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. గ్రామ స్వరాజ్యం ... Read More

రామలింగాయపల్లి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం

రామలింగాయపల్లి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం

తుగ్గలి (న్యూస్ వెలుగు): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీకారం చుట్టారు.సోమవారం రోజున మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ... Read More