Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ప్రఖర్ జైన్

24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: ప్రఖర్ జైన్

అమరావతి (న్యూస్ వెలుగు): ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు ... Read More

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్

కడప (న్యూస్ వెలుగు) : రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ... Read More

కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

పాణ్యం (న్యూస్ వెలుగు) : కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ... Read More

వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

పాణ్యం (న్యూస్ వెలుగు): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా "రచ్చబండ - కోటి సంతకాల సేకరణ" కార్యక్రమం కల్లూరు అర్బన్, 31వ వార్డు నందు బుధవారం పాణ్యం ... Read More

రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు

రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు

కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలు సీనియర్ ... Read More

రేపు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం

రేపు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం

Sekకర్నూలు (న్యూస్ వెలుగు): నగర పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు గురువారం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో ... Read More

ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్

ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్

https://youtube.com/shorts/1J9rsmBsikw?si=wix_tKoyYz2OPtzK నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు అడ్మిన్ న్యాయవాది ... Read More