Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

కర్నూలు  (న్యూస్  వెలుగు ):  శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ ... Read More

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

పత్తికొండ (న్యూస్ వెలుగు ):   పందికోన గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బుల్లేని రంగస్వామి కుమారుడు వివాహానికి, అలాగే పత్తికొండ పట్టణం ముస్లిం వీధి పోస్టాఫీస్ ... Read More

కేంద్ర నిఘా లోకి కర్నూలు…కీలక సూచనలు చేసిన ఎస్పీ

కేంద్ర నిఘా లోకి కర్నూలు…కీలక సూచనలు చేసిన ఎస్పీ

నేటి నుంచి కర్నూలులో నో ఫ్లై జోన్ - ప్రధాని పర్యటన కు 7,500 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత - ప్రధాని పర్యటన ప్రాంతాలలో 200 సిసి ... Read More

వర్షపు నీటితో మునిగిన రోడ్లు నిరసనకు దిగిన BJP నేతలు

వర్షపు నీటితో మునిగిన రోడ్లు నిరసనకు దిగిన BJP నేతలు

ప్యాపిలి (న్యూస్ వెలుగు ): ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామ ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు అనేక ... Read More

ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్ల తో సమావేశం నిర్వహించిన మంత్రి

ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్ల తో సమావేశం నిర్వహించిన మంత్రి

విశాఖ  (న్యూస్ వెలుగు ) : ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో విశాఖ క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాల్ లో మంత్రి నారలోకేష్   ప్ర‌త్యేకంగా స‌మావేశం ... Read More

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం: ఆప్టా

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం: ఆప్టా

కర్నూలు (న్యూస్ వెలుగు ):  గాజులదిన్నె గ్రామం గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో పని చేయచున్న శ్రీ జి సి బసవరాజు ... Read More

రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం: ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం: ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ(న్యూస్ వెలుగు): చిన్నహుల్తి గ్రామంలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ ... Read More