Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

స్వర్ణాంధ-స్వచ ఆంధ్ర కార్యక్రమలో పాల్గొన్న సీఎం

స్వర్ణాంధ-స్వచ ఆంధ్ర కార్యక్రమలో పాల్గొన్న సీఎం

న్యూస్ వెలుగు కాకినాడ: ముఖ్యమంత్రినారా చందబాబు నాయుడు స్వర్ణాంధ-స్వచ ఆంధ్ర లో భాగంగా శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగినస్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడిమ్యాజిక్ డ్రెయి్రె ... Read More

ఏడాదికి 50 వేల మందికి శిక్షణ: మంత్రి నారాలోకేష్

ఏడాదికి 50 వేల మందికి శిక్షణ: మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు అమరావతి: నైపుణ్య విభాగం అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించినట్లు ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ తెలిపారు. నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ ... Read More

వేరుశనగ బోర్డు ఏర్పాటు చేయండి : ఆర్.పి.ఐ పార్టీ 

వేరుశనగ బోర్డు ఏర్పాటు చేయండి : ఆర్.పి.ఐ పార్టీ 

న్యూస్ వెలుగు అమరావతి: రాయలసీమలో వేరుశనగ బొడ్డులు ఏర్పాటు చేయాలని ఆర్పిఈ పార్టీ రాష్ట్ర నాయకులు హుస్సేనప మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమలో లక్షల ఎకరాలు వేరుశెనగ ... Read More

నాపై మీడియా వక్రీకరించడం సరికాదు : ఎంపీ రఘునాధ రెడ్డి 

నాపై మీడియా వక్రీకరించడం సరికాదు : ఎంపీ రఘునాధ రెడ్డి 

న్యూస్ వెలుగు హైదరాబాద్: ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేతో గత 35 సంవత్సరాలుగా ఉన్న పరిచయం నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడంపై కొన్ని మీడియా సంస్థలు ... Read More

రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు దోపిడీలే…!

రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు దోపిడీలే…!

న్యూస్ వెలుగు తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వ 14 నెల‌ల పాల‌న‌లో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయ‌ని, రాష్ట్రంలో ఏమూల‌న చూసినా హ‌త్య‌లు, దాడులు, దోపిడీలు నిత్య‌కృత్యం అయ్యాయ‌ని ... Read More

ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూస్ వెలుగు ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు లోక్‌సభ మరియు రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడటంతో ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి వాయిదా ... Read More

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారలోకేష్

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారలోకేష్

న్యూస్ వెలుగు ఏపీ సచివాలయం : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి  నరలోకేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ ... Read More