Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు

సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు

కల్లూరు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో 12-03-2025సం,,అంటే సుమారుగా 5నెలల క్రితం B. లక్ష్మీదేవి భర్త B. జయన్న కి అనా రోగ్య ... Read More

భక్తుల ప్రార్థనలకు స్పందించిన పరంజ్యోతి.. అమ్మవారి మూర్తి కళ్లనుంచి కనీళ్లు…

భక్తుల ప్రార్థనలకు స్పందించిన పరంజ్యోతి.. అమ్మవారి మూర్తి కళ్లనుంచి కనీళ్లు…

కామారెడ్డి, న్యూస్ వెలుగు:శ్రీ అమ్మ భగవాన్ శరణం సమస్త మానవాళికి సంపూర్ణ జీవన్ముక్తుని అనుగ్రహించడానికి దీవి నుండి భూమికి దిగివచ్చిన సర్వాంతర్యామి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ల దివ్యమంగళ ... Read More

ఏడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

ఏడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

Qన్యూస్ వెలుగు తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శాసనసభ చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణా ... Read More

కనకరత్నమ్మ మరణం బాధాకరం : మంత్రి నారాలోకేష్

కనకరత్నమ్మ మరణం బాధాకరం : మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు తెలంగాణ: నిర్మాత అల్లు అరవింద్‍ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్ను మూశారన్న వార్త బాధించిందని మంత్రి నారాలోకేష్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ... Read More

విశాఖ రూపురలేఖలు మారుస్తాం: మంత్రి నార లోకేష్

విశాఖ రూపురలేఖలు మారుస్తాం: మంత్రి నార లోకేష్

న్యూస్ వెలుగు విశాఖపట్నం :  వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.  ఏపీ లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ... Read More

3.94 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఉధృతి

3.94 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ఉధృతి

న్యూస్ వెలుగు శ్రీశైలం : శ్రీశైలండ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.95,ఔట్ ఫ్లో 3.37లక్షల క్యూసె ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో2.29, ఔట్ ... Read More

నీటిని విడుదలకు ఏర్పాట్లు చేయండి : మంత్రి

నీటిని విడుదలకు ఏర్పాట్లు చేయండి : మంత్రి

న్యూస్ వెలుగు నెల్లూరు : కేంద్రపభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే అవి పూర్తవుతాయని రాష్ట్రదేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ... Read More