Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

రైతులకు డ్రోడ్ల  పంపిణీ

రైతులకు డ్రోడ్ల పంపిణీ

తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారులు,తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్సి డ్రోన్ ను రైతులకు పంపిణీ ... Read More

పురాతన శివాలయానికి మరమ్మత్తులు

పురాతన శివాలయానికి మరమ్మత్తులు

తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల రాతన గ్రామంలో గల పురాతన శివాలయానికి భక్తుడు మరమ్మత్తులు చేయిస్తున్నాడు. పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో గుడికు రంద్రాలు ... Read More

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి

ఢిల్లీ  న్యూస్ వెలుగు : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సీనియర్ అధికారులతో కలిసి న్యూఢిల్లీలోని ... Read More

నందనపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నందనపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం నందనపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ... Read More

పి.రుద్రవరంలో… ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పి.రుద్రవరంలో… ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు మండలం పి. రుద్రవరం గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో యోగా దినోత్సవం నిర్వహించారు. సచివాలయం సెక్రటరీ, సిబ్బంది, గ్రామ పెద్దల ... Read More

సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు

సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు

న్యూస్ వెలుగు  అనంతపురం: సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు  గురువారం  కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గుబనపల్లి గ్రామం నుండి ప్రారంభమైన సేవ్ ... Read More

వైఎస్ జగన్ ఆలయ నిర్మాణానికి 28 కోట్లు ఇచ్చారు : ఎంపి

వైఎస్ జగన్ ఆలయ నిర్మాణానికి 28 కోట్లు ఇచ్చారు : ఎంపి

న్యూస్ వెలుగు  వైయస్ఆర్ జిల్లా: గండి క్షేత్రం  వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి వేదపండితులు  పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం అందించినట్లు  ... Read More