BREAK NEWS

మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత, ఎం.పి నాగరాజు

మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత, ఎం.పి నాగరాజు

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని ఎస్.ఏ.పి క్యాంపు లో జరిగిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో రాష్ట్ర ... Read More

కోదండరామస్వామి ఆలయంలో భక్తుల కిటకిట

కోదండరామస్వామి ఆలయంలో భక్తుల కిటకిట

  చలి మంచును సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ... Read More

స్వచ్ఛ ఆంధ్ర క్లాప్ ఆటోలను కొనసాగించాలి డ్రైవర్లకు పని భద్రత కల్పించాలి 

స్వచ్ఛ ఆంధ్ర క్లాప్ ఆటోలను కొనసాగించాలి డ్రైవర్లకు పని భద్రత కల్పించాలి 

    సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె ... Read More

కోదండరామస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి

కోదండరామస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ... Read More

ట్రూఆప్ చార్జీలు స్మార్ట్ మీటర్లు ఆదానితో సోలార్ ఒప్పందం రద్దు చేయాలి-సిపిఎం

ట్రూఆప్ చార్జీలు స్మార్ట్ మీటర్లు ఆదానితో సోలార్ ఒప్పందం రద్దు చేయాలి-సిపిఎం

కర్నూలు, న్యూస్ వెలుగు; 2025 26 సంవత్సరాలకు సంబంధించి ఏ.ఆర్.ఆర్  టారిఫ్ ప్రతిపాదనలపై పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా ప్రజలు అభ్యంతరాలు తెల్పడానికి నోటిఫికేషన్ విడుదల ... Read More

పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

   నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో ప్రతి వీధిన పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ... Read More

 పాండురంగ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు

 పాండురంగ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు

కర్నూలు, న్యూస్ వెలుగు; వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని పాండురంగ స్వామిని ఎం.పి బస్తిపాటి నాగరాజు దంపతులు దర్శించుకున్నారు.. దర్శనం నిమిత్తం ఆలయానికి ... Read More