
సకాలంలో పన్నులు వసూలు చేయాలి
న్యూస్ వెలుగు నగరపాలక సంస్థ; నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయం చేసుకొని, పన్ను బకాయిలను త్వరగా త్వరితగతిన వసూ
 లు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకొని, మొండి బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జాప్యం లేకుండా చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనప కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, ఆర్.ఓ.లు జునైద్, ఇశ్రాయోలు, తదితరులు పాల్గొన్నారు.
లు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకొని, మొండి బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జాప్యం లేకుండా చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనప కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, ఆర్.ఓ.లు జునైద్, ఇశ్రాయోలు, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar