
స్మశాన వాటికకు హద్దులు చూపండి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో శనివారం మార్లమడికి గ్రామంలో సర్పంచ్ ఎంకప్ప అధ్యక్షతన తహసీల్దార్ సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు
 
  .ఈ సందర్భంగా గ్రామంలోని స్మశాన వాటికను కొలతలు వేసి స్మశాన వాటిక భూమికి హద్దులు చూపించాలని కోరారు.ఇందుకు తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ స్మశాన భూమిని సర్వే చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.అలాగే సమావేశంలో 13 మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో సూరంజినేయులు,దేవదాయ శాఖ అధికారి నరేంద్ర,ఫారెస్ట్ అధికారి,గ్రామస్థులు దేవరాజ్,వెంకటేష్,డీలర్ భాస్కర్,నల్లారెడ్డి,కల్లప్ప,గాదిలింగ,బొజ్జన్న,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.ఈ సందర్భంగా గ్రామంలోని స్మశాన వాటికను కొలతలు వేసి స్మశాన వాటిక భూమికి హద్దులు చూపించాలని కోరారు.ఇందుకు తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ స్మశాన భూమిని సర్వే చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.అలాగే సమావేశంలో 13 మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో సూరంజినేయులు,దేవదాయ శాఖ అధికారి నరేంద్ర,ఫారెస్ట్ అధికారి,గ్రామస్థులు దేవరాజ్,వెంకటేష్,డీలర్ భాస్కర్,నల్లారెడ్డి,కల్లప్ప,గాదిలింగ,బొజ్జన్న,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda