
కనకదుర్గమ్మని దర్శించుకున్న టీటీడీ ఈవో జె. శ్యామల రావు దంపతులు
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ అమ్మవారి దర్శనార్థం మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె. శ్యామల రావు, ఐఏఎస్ దంపతుల వారు ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు ..
అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist