స్టాంటన్ పురం మండల పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల కొరత

స్టాంటన్ పురం మండల పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల కొరత

కర్నూలు, న్యూస్ వెలుగు; అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం మరియు జనసేన పార్టీ సిద్ధాంతం సోమవారం  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు అర్బన్ మండలం స్టాంటన్ పురం లో మండల పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల కొరత ఉన్న సమస్య పరిష్కారానికై జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ పాణ్యం నియోజకవర్గ నాయకులు P B V సుబ్బయ్య రాయలసీమ జోన్ 2 కార్య నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ గారు కృష్ణ బాబు కర్నూలు జిల్లా DEO శ్యాముల్ పాల్ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకుగాను డీఈఓ స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని అందుకు మీ సహాయ సహకారాలు కూడా అవసరమని సంధ్యా విక్రమ్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!