పరీక్ష పే చర్చా కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది

పరీక్ష పే చర్చా కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది

 చిత్తూరు ;  పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి, ఉన్నతంగా రాణించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పరీక్ష పే చర్చా కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి M.వెంకటరమణ అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS