
బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలోని 5వ బ్లాక్లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ తో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు , రైతుల రుణాలు వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు , రాయితీలు వంటి పతిపై వివరాలు ప్రభుత్వానికి నివేదించాలని సిఎం అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!