
Delhi :  ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అనారోగ్యానికి గురికవడంతో  ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఉపాధ్యక్షుడిని నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ధంఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని  ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!