
రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం
అమరావతి : రక్షణ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించేలా కృషి చేస్తున్న డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం 50 మంది ఔత్సాహిక పారిశ్రమికవేత్తలతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా సహకారం అందిస్తానని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు కావాలని కోరగా దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.
Was this helpful?
Thanks for your feedback!