కాంతి లాల్ దండేను కలిసిన కలెక్టర్

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జెసి డాక్టర్ బి.నవ్య, ట్రైనీ కలెక్టర్ రవాణా, రోడ్లు & భవనాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతి లాల్ దండేను  రాష్ట్ర అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.Imageజిల్లా అధికారులతో సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS