రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు : సీఎం చంద్రబాబు

రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు : సీఎం చంద్రబాబు

న్యూస్ వెలుగు : చెన్నైలో శుక్రవారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IITM ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025 (AIRSS)’ లో ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనంతరం రీసెర్చ్ స్కాలర్స్ ప్రశంస పాత్రలను అందించినట్లు వెల్లడించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS