
రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు : సీఎం చంద్రబాబు
న్యూస్ వెలుగు : చెన్నైలో శుక్రవారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IITM ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025 (AIRSS)’ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనంతరం రీసెర్చ్ స్కాలర్స్ ప్రశంస పాత్రలను అందించినట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!