అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

న్యూస్ వెలుగు యలమంచిలి : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు . రైతుల సంక్షేమంలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 3.26కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసినట్లు అయన తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS