ఢిల్లీ న్యూస్ వెలుగు :

 ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ 
 రెండు రోజుల పర్యటన కోసం సౌదీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని హోదాలో ఆ దేశ పర్యటన ఇది మూడవసారి. సౌదీ అరేబియాతో గల సుదీర్ఘ చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో అమూల్యమైనదిగా పరగణిస్తోందని ఆయన ఈ సందర్భంగా  పేర్కొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!