
రైతులు ఆందోళన చెందకండి జిల్లా కలెక్టర్
న్యూస్ వెలుగు కృష్ణ జిల్లా : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గత కొద్ది కాలంగా రైతులు యూరియా డిఎపి కొరత కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి రావడంతో దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్. జిల్లాలోని పామర్రు, కంకిపాడు మండలాలు లో స్వయంగా పర్యటించి రైతులను యూరియా డిఏపి పై వస్తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి రావాలని రైతులకు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!