
ఎస్ఎంసి ఛైర్మెన్,వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవం
హొళగుంద, న్యూస్:మండలంలో వాయిదా పడ్డ 7 పాఠశాలల ఎస్ఎంసి శనివారం జరిగాయి.ఈ ఎన్నికలు కేవలం మూడు చోట్ల మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముద్దటమాగి ఎంపిపిఎస్ పాఠశాల చైర్మన్ గా దేవేంద్ర,వైస్ చైర్మన్ గా రంగమ్మ,వందవాగలి ఎంపియుపిఎస్ పాఠశాల చైర్మన్ గా మారెమ్మ,వైస్ చైర్మన్ గా లింగన్న,వందవాగలి ఎంపియుపిఎస్ (ఎస్సి కాలనీ) పాఠశాల చైర్మన్ గా మల్లప్ప,వైస్ చైర్మన్ గా పార్వతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మిగిలిన నాలుగు పాఠశాలల్లో లా అండ్ ఆర్డర్ సమస్య వల్ల వాయిదా వేసినట్లు ఎంఈఓ-1 సత్యనారాయణ,ఎంఈఓ-2 జగన్నాథ్ తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu