
నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి కి కృతజ్ఞతలు తెలిపిన పిజి విద్యార్థులు
పునర్వికకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ బైరెడ్డి శబరి
పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షలు ఆర్థిక సహాయం అందజేత
రాయలసీమ ఉద్యమ యువ నాయకులు సీమ కృష్ణ రాథోడ్
కర్నూలు, న్యూస్ వెలుగు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థుల ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కి బుధవారం కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు మరియు రాయలసీమ ఉద్యమ

సన్ని, ప్రేమ కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

