
వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ఎన్టీఆర్
న్యూస్ వెలుగు చిత్ర సీమ : 
 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు.  ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణకు రూ.50లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. ప్రభుత్వం వరద భాదితులకు ఆదుకుంటుందని వారు తెలిపారు.
 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు.  ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణకు రూ.50లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. ప్రభుత్వం వరద భాదితులకు ఆదుకుంటుందని వారు తెలిపారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM