
ఏఏవీ రంగ రాజుని అభినందించిన సీఎం
తెలంగాణ : వరద బాధితుల సహాయం కోసం ఎన్సీసీ కన్స్స్ట్రక్షన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏఏవీ రంగ రాజు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారు ఎన్సీసీ డైరెక్టర్ సూర్యతో పాటు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!