
అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించారు. గత 5 ఏళ్ళలో అన్న క్యాంటీన్లు లేక ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు ఆ బాధ తీరిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పేదవాడి ఆకలి తీర్చే పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్నా క్యాంటీన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం
అన్ని చర్యలు తీసుకుంటోందని, దాతలు కూడా అన్ని విధాలా ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!