
ఆలయ స్వర్ణ తాపడం పనుల నిమిత్తం విరాళంగా చెక్కు అందజేత
విజయవాడ, న్యూస్ వెలుగు; జూబ్లీహిల్స్ హిల్స్, హైదరాబాద్ కు చెందిన శివరామరాజు, కుటుంబసభ్యులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ స్వర్ణ తాపడం పనుల నిమిత్తం ఆలయ కార్యనిర్వాహనాదికారి కె ఎస్ రామరావు ని కలిసి రూ. 1,00,116/- లను విరాళంగా చెక్కును అందజేశారు.అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించగా ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా, ఆలయ ఈవో వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!