
అమ్మ వారిని దర్శిoచుకున్న మంత్రి పి. నారాయణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల వారిని రాష్ట్ర మునిసిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు  పి. నారాయణ కేంద్ర HUDCO అధికారులుతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయగా ఆలయ ఈఓ కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ HUDCO CMD
సంజయ్ కులక్ష్రేష్ఠ, డీసీపీ  ఎం. నాగరాజ్, రిజినల్ చీఫ్ BSA మూర్తి తదితరులు ఉన్నారు.శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు చిత్రపటం అందజేసిన ఈవో అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist