టోక్యోలో పర్యటిస్తున్నకేంద్ర మంత్రి జైశంకర్
 భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విదేశీ పర్యటనలో బాగంగా జపాన్ లోని  టోక్యో పర్యటిస్తున్నట్లు భారత విదేశీ రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం  ఎడోగావాలోని ఫ్రీడం ప్లాజాలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు.
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విదేశీ పర్యటనలో బాగంగా జపాన్ లోని  టోక్యో పర్యటిస్తున్నట్లు భారత విదేశీ రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం  ఎడోగావాలోని ఫ్రీడం ప్లాజాలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆదేశ అధికారులు సహ ప్రముకులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. గాంధీ చేసిన అనేక విషయాలను కేంద్ర మంత్రి జై శంకర్ ప్రపంచానికి ఆధర్శమని కొనియాడారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM