నేడు  ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ఫుడ్ కమిషన్ ఛైర్మన్

  నేడు  ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ఫుడ్ కమిషన్ ఛైర్మన్

ప్రకాశం, న్యూస్ వెలుగు; ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి రేపు, ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కార్యాలయానికి సమాచారం అందింది. ఆయన ప్రధానంగా మధ్యాహ్న భోజనం పరిశీలిస్తారని, ఎంఈవోలు అందుబాటులో ఉండాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఎవరి పరిధిలోని పాఠశాలలను వారు పర్యవేక్షించాలని పేర్కొన్నారు…

Author

Was this helpful?

Thanks for your feedback!