Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అమరావతి, న్యూస్ వెలుగు; ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. జగన్‌ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక ... Read More

శనగ పంట సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలి

శనగ పంట సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలి

పొలాల్లో నీరు నిలబడకుండా నీరు బయటకు పోయేందుకు మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.. మండల వ్యవసాయ అధికారి మా రెడ్డి వెంకట కృష్ణారెడ్డి ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని ... Read More

ఆక్యుపంక్చర్ సైన్స్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ముంజంపల్లి

ఆక్యుపంక్చర్ సైన్స్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ముంజంపల్లి

విజయవాడ, న్యూస్ వెలుగు; ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ (ఆస్పా) జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ నియమతులయ్యారు. ఈ మేరకు ఆస్ప భారత్ ... Read More

లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

లోకాయుక్త,హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలి

రాష్ట్రస్థాయి కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరిన మద్దిపాటి శైలజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజుకు వినతిపత్రం అందచేసిన ... Read More

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి; సిపిఎం

 తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహణ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రజా సమస్యలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.ప్రజాపోరు ... Read More

పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యం పదిలం; డాక్టర్ శ్రీలక్ష్మి

పరిసరాల పరిశుభ్రతోనే ఆరోగ్యం పదిలం; డాక్టర్ శ్రీలక్ష్మి

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణిలు తెలిపారు.శుక్రవారం మద్దికేర బోగప్ప ... Read More

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా క్రాంతి నాయుడు మరోసారి నియామకం

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా క్రాంతి నాయుడు మరోసారి నియామకం

పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి  పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా యువనాయకులు, అడ్వకేట్ క్రాంతి నాయుడు ను ... Read More