Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

స్వదేశీ ఉత్పత్తులను కొనండి

స్వదేశీ ఉత్పత్తులను కొనండి

న్యూస్ వెలుగు, కర్నూలు; భారతదేశంలో ఉన్న ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా ... Read More

రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి 

రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి 

నిర్మలమ్మ శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను అరికట్టాలి. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ... Read More

సాయిబాబా ఆలయంలో కార్తీక శోభ..పోటెత్తిన భక్తులు

సాయిబాబా ఆలయంలో కార్తీక శోభ..పోటెత్తిన భక్తులు

న్యూస్ వెలుగు కర్నూలు: కర్నూలు పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన దక్షిణ శిరిడిగా పేరు పొందిన శ్రీ సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం సంతరించుకొని గురువారం భక్తులు ... Read More

హెచ్‌ఆర్‌సి, లోకాయుక్త ఇక క‌ర్నూలు లోనే..! మంత్రి

హెచ్‌ఆర్‌సి, లోకాయుక్త ఇక క‌ర్నూలు లోనే..! మంత్రి

రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ కర్నూలు, న్యూస్ వెలుగు; క‌ర్నూలు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించే చారిత్రాత్మ‌క నిర్ణ‌యం సీఎం చంద్ర‌బాబు నాయుడు తీసుకున్నార‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ ... Read More

రాంపల్లిలో ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

రాంపల్లిలో ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని టిడిపి నాయకులు మండల టిడిపి కన్వీనర్ ... Read More

విద్యా వ్యాపారంగా మారింది.. అధికారులు చోద్యం చూస్తున్నారు

విద్యా వ్యాపారంగా మారింది.. అధికారులు చోద్యం చూస్తున్నారు

కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యా వ్యాపారంగా మారిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ విమర్శించారు . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య ... Read More

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి

కర్నూలు కార్పొరేషన్, న్యూస్ వెలుగు; కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల బిల్లు 2024ను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ .ఏ. ... Read More