Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

పేద ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం

పేద ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; కూటమి ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. విద్యుత్ ... Read More

న్యూస్ వెలుగు కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం

న్యూస్ వెలుగు కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం

భవిష్యత్ లో పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం... తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి; తుగ్గలి మండలం పరిధిలోని ఆర్ ఎస్ పెండేకల్ లో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై ... Read More

దేవతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన

దేవతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన

హొళగుంద, న్యూస్ వెలుగు; హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామంలో దేవతామూర్తి కొరువంజమ్మ అవ్వ నూతన ఆలయ ప్రారంభోత్సవం,నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ... Read More

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవ కార్యక్రమం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవ కార్యక్రమం

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వైద్యులు, వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు ... Read More

 స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి

 స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి

డ్వాక్రా బజార్ లో అన్ని ఉత్పత్తులు లభించే విధంగా మరింత అభివృద్ధి చేయాలి* జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు : జిల్లాలోని స్వయం సహాయక ... Read More

పిజిఆర్ఎస్ కు వచ్చే అర్జీల రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పిoచాలి 

పిజిఆర్ఎస్ కు వచ్చే అర్జీల రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పిoచాలి 

జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ కర్నూలు, న్యూస్ వెలుగు: ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను రిజిస్ట్రేషన్ చేసి మ్యాపింగ్ చేయడంపై పూర్తి అవగాహన కలిగి ... Read More

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందజేయాలి

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందజేయాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ... Read More