Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి

10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి

మంగళగిరి (న్యూస్ వెలుగు ):  మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ... Read More

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

కర్నూలు  (న్యూస్  వెలుగు ):  శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ ... Read More

రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై సమీక్షించిన సీఎం

రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై సమీక్షించిన సీఎం

ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు):   ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పష్టం ... Read More

విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి

విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు) : రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను సిఎం  నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం  పరిశీలించారు. ... Read More

ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు : NSUI

ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు : NSUI

డోన్ (న్యూస్ వెలుగు) : రాహుల్ గాంధీ  తలపెట్టినటువంటి ఓట్ చోర్ గద్దిచోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ... Read More

రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్

కర్నూలు (న్యూస్ వెలుగు) : ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో కర్నూలు జిల్లా ప్రజలకు ప్రజాధనం వృధా తప్ప ఒరిగేది ఏమీ లేదని కర్నూల్ సిటీ కాంగ్రెస్ ... Read More

తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు పూర్తి :  డా.కె.వెంకటేశ్వర్లు

తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు పూర్తి : డా.కె.వెంకటేశ్వర్లు

కర్నూలు (న్యూస్ వెలుగు ): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు రాగమయూరి వద్ద సభా ప్రాంగణంలో రెండు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి ... Read More