Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

కంటి ఆసుపత్రి ని  ప్రారంభించిన ముఖ్యమంత్రి

కంటి ఆసుపత్రి ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

గుంటూరు  (న్యూస్ వెలుగు): గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పాల్గొన్నారు. అనంతరం ... Read More

మరోమారు డబుల్ ఇంజన్ సర్కారు కు అవకాశం ఇవ్వండి : మంత్రి నారా లోకేష్

మరోమారు డబుల్ ఇంజన్ సర్కారు కు అవకాశం ఇవ్వండి : మంత్రి నారా లోకేష్

పాట్నాలో (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాట్నాలో పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటించినట్లు వెల్లడించారు. పాట్నాలో ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరుల ... Read More

కేంద్ర విద్యా శాఖ మంత్రి తో సమావేశమైన నారా లోకేష్

కేంద్ర విద్యా శాఖ మంత్రి తో సమావేశమైన నారా లోకేష్

  పాట్నా (న్యూస్ వెలుగు): కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్ తో పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ ... Read More

కుప్పం అభివృద్ధికి 6,339 కోట్లు : ముఖ్యమంత్రి చంద్రబాబు

కుప్పం అభివృద్ధికి 6,339 కోట్లు : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి (న్యూస్ వెలుగు): కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లో రూ.6,339 కోట్ల పెట్టుబడితో 8 సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అమరావతి నుంచి వర్చువల్ గా ... Read More

స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతి (న్యూస్ వెలుగు): ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి గాయం అయినప్పుడు ... Read More

ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

కర్నూలు ( న్యూస్ వెలుగు ) : కర్నూలు నుండి విశాఖపట్నంకు బస్సు సర్వీసులు ఉండటం వల్ల టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ... Read More

పల్లె పండుగ నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

పల్లె పండుగ నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు ): పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ... Read More