Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

దర్యాప్తుకు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

దర్యాప్తుకు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఢిల్లీ న్యూస్ వెలుగు :  అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన పై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ... Read More

విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు మంగళగిరి :  అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎపీ  ఉముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  సుమారు  242 ... Read More

విమాన ప్రమాద ఘటనా స్థలాన్నీ పరిశీలించిన కేంద్ర మంత్రులు

విమాన ప్రమాద ఘటనా స్థలాన్నీ పరిశీలించిన కేంద్ర మంత్రులు

న్యూస్ వెలుగు అహమ్మదాబాద్ : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ ఎప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ... Read More

ఎన్ని అప్పులున్న సంక్షేమ పథకాలు అందిస్తాం :పెమ్మసాని చంద్రశేఖర్

ఎన్ని అప్పులున్న సంక్షేమ పథకాలు అందిస్తాం :పెమ్మసాని చంద్రశేఖర్

న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల్లో ... Read More

నాలుగు రోజులు భారీ వర్షాలు

నాలుగు రోజులు భారీ వర్షాలు

న్యూస్ వెలుగు అమరావతి : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని ... Read More

ర్యాగింగ్ పై కీలక ఆదేశాలను జారీచేసిన యూజీసీ

ర్యాగింగ్ పై కీలక ఆదేశాలను జారీచేసిన యూజీసీ

న్యూస్ వెలుగు ఢిల్లీ : విద్యార్థులు మరియు కంప్లైయన్స్ అండర్‌టేకింగ్‌లను తప్పనిసరి యాంటీ-ర్యాగింగ్ అండర్‌టేకింగ్‌లను సమర్పించడంలో విఫలమైన సంస్థలు, యాంటీ-ర్యాగింగ్ అండర్‌టేకింగ్‌లను సమర్పించాలని మరియు అన్ని విద్యార్థుల నుండి ... Read More

భారత్ సాంకేతిక నిలయానికి యువతే కీలకం : ప్రధాని మోడీ

భారత్ సాంకేతిక నిలయానికి యువతే కీలకం : ప్రధాని మోడీ

న్యూస్ వెలుగు : సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో  భారతదేశ యువ ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. డిజిటల్ ఇండియా యువతకు ఆవిష్కరణలను ... Read More