Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

లొంగిపోయిన 22మంది నక్సలైట్లు

లొంగిపోయిన 22మంది నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్ జిల్లాలో ఈరోజు 22 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు. ఈ నక్సలైట్లకు మొత్తం రూ.11 లక్షల రివార్డు ప్రకటించారు. ... Read More

ఉగ్రవాద సంస్థపై అభియోగాలు మోపిన NIA

ఉగ్రవాద సంస్థపై అభియోగాలు మోపిన NIA

న్యూస్ వెలుగు : చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసులో 4 మంది బీకేఐ ఆపరేటర్లపై NIA అభియోగాలు మోపింది. సెప్టెంబర్ 2024 చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసులో బబ్బర్ ... Read More

విద్యావిధానంలో నూతన విధానాలను తీసుకొస్తాం : మంత్రి

విద్యావిధానంలో నూతన విధానాలను తీసుకొస్తాం : మంత్రి

న్యూస్ వెలుగు మంగళగిరి : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని ... Read More

అంబేద్కర్ విగ్రహా ఘటనపై డీజీపీతో చర్చిన సీఎం

అంబేద్కర్ విగ్రహా ఘటనపై డీజీపీతో చర్చిన సీఎం

న్యూస్ వెలుగు  తూర్పు గోదావరి జిల్లా:  గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారాన్ని ... Read More

విమానాశ్రయం కల నెరవేరుతుంది :కేంద్ర మంత్రి

విమానాశ్రయం కల నెరవేరుతుంది :కేంద్ర మంత్రి

న్యూస్ వెలుగు శ్రీకాకుళం : శ్రీకాకుళం ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం విమానాశ్రయం కల సాకారమవుతున్నందుకు గర్విస్తున్నానాని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ఇటు ... Read More

కీలక అమాశాలపై ఆ మంత్రితో చర్చిన సీఎం

కీలక అమాశాలపై ఆ మంత్రితో చర్చిన సీఎం

న్యూస్ వెలుగు అమరావతి : మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ... Read More

అవి జన ఆధరణ పొందిన పథకాలు : మంత్రి నిర్మల సీతారామన్

అవి జన ఆధరణ పొందిన పథకాలు : మంత్రి నిర్మల సీతారామన్

న్యూస్ వెలుగు : రాబోయే 25 సంవత్సరాలలో వీక్షిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక కమిషన్ పథకాలను రూపొందిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం ... Read More