Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

విద్యుత్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2022 నుండి పి.ఆర్.సి. అమలు చేయాలి

విద్యుత్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2022 నుండి పి.ఆర్.సి. అమలు చేయాలి

   ఎం.డి. అంజిబాబు, సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు, న్యూస్ వెలుగు; యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ... Read More

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి

   మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు తిరుపాల్ నాయుడు,వెంకట రాముడు చౌదరి తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన ఏడు నెలల కాల ... Read More

బొందిమడుగుల గ్రామంలో పశుఆరోగ్య శిబిరం ఏర్పాటు

బొందిమడుగుల గ్రామంలో పశుఆరోగ్య శిబిరం ఏర్పాటు

  పశు ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన అధికారులు,ప్రజా ప్రతినిధులు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు  పత్తికొండ ... Read More

ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

అనంతపురం, న్యూస్ వెలుగు : ఆంద్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025నూతన సంవత్సర క్యాలండర్ ను మంగళవారం డీఇఓ కార్యాలయంలో డిఇఓ కిష్టప్ప, ఓపెన్ స్కూల్ ... Read More

ఉపాధ్యాయుడా….. మజాకా.

ఉపాధ్యాయుడా….. మజాకా.

మద్యం సేవించి విధుల్లోకి ఉపాధ్యాయుడు. తాగిన మత్తులో విద్యార్థులను చితక బాదిన వైనం.   ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. హోళగుంద,న్యూస్ వెలుగు: గురువు అంటే దైవ ... Read More

విద్యార్థుల కిడ్నాప్ పై వివరణ ఇచ్చిన ప్రిన్సిపల్

విద్యార్థుల కిడ్నాప్ పై వివరణ ఇచ్చిన ప్రిన్సిపల్

కర్నూలు, న్యూస్ వెలుగు;   సి బెళగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సూర్యతేజ ఏడవ తరగతి చదువుతున్న నవీన్ అనే ఇద్దరు ... Read More

త్వరలో విశాఖ నుంచి కార్డేలియా క్రూయిజ్ షిప్

త్వరలో విశాఖ నుంచి కార్డేలియా క్రూయిజ్ షిప్

విశాఖపట్నం; ఏపీలో పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22వ ... Read More