Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

టి కే ఆర్ శర్మ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరo

టి కే ఆర్ శర్మ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరo

రాయలసీమ రత్నం స్వాతంత్ర్య సమరయోధులు టి కే ఆర్ శర్మ క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ... Read More

అనూష మృతదేహానికి నివాళులర్పించిన డిఈఓ శ్యామ్యూల్ పాల్

అనూష మృతదేహానికి నివాళులర్పించిన డిఈఓ శ్యామ్యూల్ పాల్

కర్నూలు, న్యూస్ వెలుగు; శనివారం ఉదయం ప్రమాదావశాత్తు మృతి చెందిన ఎస్ యం కే వి ఉన్నత పాఠశాల, విద్యా నగర్ , మంత్రాలయం మండలం చెందిన 10వ ... Read More

విద్యారంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే UGC ముసాయిదా నిబంధనలు తక్షణమే రద్దు చేయాలి

విద్యారంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే UGC ముసాయిదా నిబంధనలు తక్షణమే రద్దు చేయాలి

వైస్ ఛాన్సెలర్స్ నియామకం గవర్నర్లకు అప్పచెప్పే ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు: ఫెడరల్ హక్కులను కాలరాసే, ప్రభుత్వ యూనివర్శీటీలను మూసివేసే కుట్రలకుUGC తెరలేపిందని,వైస్ ఛాన్సలర్ ... Read More

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు నాశనం చెయ్యొద్దు ; ఆప్టా

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు నాశనం చెయ్యొద్దు ; ఆప్టా

కర్నూలు, న్యూస్ వెలుగు; గత ప్రభుత్వం జి ఓ 117 ద్వారా రాష్ట్రం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లను పూర్తిగా నాశనం చేసింది అనే విషయం అందరికీ ... Read More

ముద్దటమాగి గ్రామంలో సీసీ రోడ్డు పనులు

ముద్దటమాగి గ్రామంలో సీసీ రోడ్డు పనులు

హొళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ నిధుల కింద రూ.5 లక్షలతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ... Read More

ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ నిజాముద్దీన్,జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాని ... Read More

ఇంచార్జ్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నిజాముద్దీన్

ఇంచార్జ్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నిజాముద్దీన్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల ఇంచార్జ్ తహసీల్దార్ గా నిజాముద్దీన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు,రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు ... Read More