ప్రయాగ్రాజ్ మహాకుంభ మేలలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శనివారం ప్రయాగ్రాజ్ మహాకుంభానికి చేరుకుని సంగమంలో స్నానం చేశారు. సంగమ స్నానం అనంతరం రాజ్నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. భగవంతుడు ... Read More
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆ రోజునుంచే ..!
ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ... Read More
సైబర్ థ్రెట్ పై అమెరికాతో ఒప్పందం
ఇంటర్నెట్ డెస్క్ : నేర పరిశోధనలలో సైబర్ ముప్పు ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ఫోరెన్సిక్స్పై సహకారాన్ని మరియు సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు USA అవగాహన ఒప్పందం ... Read More
నిరంతరం ప్రజలకు అండగా ఆంధ్ర అక్షర
హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రజా సమస్యలపై దశాబ్దాలు కాలంగా అక్షర పోరాటం చేస్తూ అన్ని వర్గాల వారికి ఆంధ్ర అక్షర తెలుగు దినపత్రిక అండగా నిలుస్తుందని చెబితే అతిశయోక్తి ... Read More
ఫిబ్రవరి 7,8న అంతరాష్ట్రీయ కబడ్డీ పోటీలు
హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7,8 న మండల కేంద్రంలో అంతరాష్ట్రీయ కబ్బడి పోటీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం నిర్వాహకులు పాత్రికేయులకు తెలిపారు.ఆసక్తి ... Read More
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు…
మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం రోజున రక్తదాన శిబిరాన్ని ... Read More
సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు
తుగ్గలి/పత్తికొండ న్యూస్ వెలుగు ప్రతినిధి: ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు లబ్ధిదారులకు అందజేశారు.శుక్రవారం రోజున పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ... Read More

