BREAK NEWS

రాయలసీమలో సాగునీరు అందించండి : కొత్తూరు సత్యం

రాయలసీమలో సాగునీరు అందించండి : కొత్తూరు సత్యం

కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ ప్రాంతంలో సాగునీరు అందించేందుకు పాలకులు నిర్లక్ష్యం వహించడం మానుకోవాలని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త ఆవేదన వ్యక్తం చేశారు ... Read More

ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎస్ వి దంపతులు

ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎస్ వి దంపతులు

   శివ దీక్షాపరులకు 25 సంవత్సరాల నుంచి అన్నదానము కర్నూలు, న్యూస్ వెలుగు; శుక్రవారం  మాజీ ఎమ్మెల్యే , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి,  ... Read More

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలు గా మారుస్తున్న కూటమి నేతలు

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలు గా మారుస్తున్న కూటమి నేతలు

కర్నూలు, న్యూస్ వెలుగు; పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ దివ్యాంగుల క్రీడల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ జిల్లాస్థాయిలో 30వ తేదీ రాష్ట్రస్థాయిలో జరుగుతున్నయి. కర్నూలు జిల్లాలోని ... Read More

జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయండి

జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయండి

   డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ కర్నూలు, న్యూస్ వెలుగు; జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ... Read More

క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహనా అవసరం :  అమిత్ షా

క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహనా అవసరం : అమిత్ షా

మధ్యప్రదేశ్‌లో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం  సమీక్షించారు. న్యూఢిల్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో షా ... Read More

రోగులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

రోగులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగులతో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. గత రాత్రి ... Read More

విద్యార్దులకు 50 శాతం రాయితీ

విద్యార్దులకు 50 శాతం రాయితీ

ఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు విద్యార్థులకు మెట్రో ఛార్జీలపై 50 శాతం రాయితీ ... Read More