సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ చంద్రన్తో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం ... Read More
మూడు వేల కోట్ల ఒప్పందం
ఢిల్లీ : భారత నౌకాదళం కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మధ్యస్థ-శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణుల (MRSAM) సరఫరా కోసం భారత్ ... Read More
ఆ యూనివర్శిటీలు పిహెచ్డి ఇవ్వకూడదు ..!
Delhi : యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ రాజస్థాన్లోని మూడు విశ్వవిద్యాలయాలను 2025-26 విద్యా సంవత్సరం నుండి వచ్చే ఐదేళ్ల పాటు పిహెచ్డి ప్రోగ్రామ్ కింద స్కాలర్లను నమోదు చేయకుండా ... Read More
పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలి
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు కర్నూలు, న్యూస్ వెలుగు; నగర వ్యాప్తంగా పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సచివాలయ కార్యదర్శులను ... Read More
కర్నూల్ విమానాశ్రయంకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టించేలా కృషి చేయాలి
కర్నూల్ విమానాశ్రయంకు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" పేరు పెడతామని గత పాలకులు అధికారికంగా ప్రకటించి పేరు పెట్టకుండా అవమానించారు ఓర్వకల్లు, న్యూస్ వెలుగు; కర్నూలు విమానాశ్రయంకు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" పేరు ... Read More
ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి చిన్నహ్యట శేషగిరికి కేటాయించాలి
టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య హొళగుంద, న్యూస్ వెలుగు: ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ రిజర్వుడు కావడంతో హొళగుంద మండల కేంద్రానికి ... Read More
ముగిసిన ధనుర్మాస పూజలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మండల ప్రజల ఆరాధ్యదైవం శ్రీ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,సోదరుడు శివ శంకర్ గౌడ ఆధ్వర్యంలో ... Read More

