బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్: పౌరీ గర్వాల్ జిల్లా సిరౌలీ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ... Read More
అక్కడ 4 లక్షల కోట్లకు పైగా వ్యాపారం..!
ఉత్తరప్రదేశ్ :ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సోమవారం నుండి ప్రారంభమయ్యే మహాకుంభం నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపు లభిస్తుంది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ఈ మహాకుంభ్లో ... Read More
ఇది ప్రజాస్వామ్యంకు పెను ముప్పు:కాంగ్రెస్
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. 1961 ఎన్నికల నియమావళికి సవరణను పిటిషన్ సవాలు చేసింది. ... Read More
అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు
కర్నూల్ న్యూస్ వెలుగు: కల్లూరు అర్బన్ 31 వ వార్డు టిడిపి నాయకులు గుణంపల్లి శ్రీనివాసరెడ్డి 37వ జన్మదిన వేడుకలను స్థానిక రాఘవేంద్ర నగర్ సెంటర్లో అభిమానుల మధ్య ... Read More
యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
భారతదేశ యువత శక్తి త్వరలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన విక్షిత్ భారత్ యంగ్ ... Read More
హిందూ ఉపాధ్యాయ నూతన కమిటీ ఎన్నిక
పిఠాపురం, న్యూస్ వెలుగు; పిఠాపురంలో జరిగిన జాతీయ మహా సభల యందు నూతన కార్య వర్గాలలో ఎన్నిక కాబడిన కర్నూలు ఉపాధ్యాయులు.. 1. కురువ చంద్ర శేఖర్- జాతీయ ... Read More
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు, న్యూస్ వెలుగు; చిన్నతనం నుంచి క్రీడలు ఆడితే మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక దుడత్వం ... Read More

