
వీరయ్య చౌదరికి ఘననివాళి అర్పించిన సీఎం
ప్రకాశం న్యూస్ వెలుగు : టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడం నన్ను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గ్రామం వెళ్లి ఆయన భౌతికకాయానికి ఘననివాళి అర్పించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పాను. పార్టీ కోసం అంకితభావంతో పని చేసే ముప్పవరపు వీరయ్య చౌదరి లేని లోటు తీర్చలేనిదని వారు అన్నారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!