
ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటనున్న
అమరావతి ( న్యూస్ వెలుగు ): పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా గంటకు10కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతానికి ఇది విశాఖపట్నంకి 360కి.మీ., గోపాల్పూర్(ఒడిశా)కి360కి.మీ., పూరికి390కి.మీ.,పారాదీప్ (ఒడిశా)కి 450కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి నుండి ఎల్లుండి తెల్లవారుజాము లోపు ఒడిశా, ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్పూర్- పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉందని తెలిపింది.

Was this helpful?
Thanks for your feedback!