Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

బాధితులను పరామర్శించిన మంత్రులు

బాధితులను పరామర్శించిన మంత్రులు

శ్రీకాకుళం జిల్లా (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ... Read More

కాశిబుగ్గ సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాలోకేష్

కాశిబుగ్గ సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాలోకేష్

శ్రీకాకుళం (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ఇతర ... Read More

రాగల 24 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం 

రాగల 24 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం 

అమరావతి (న్యూస్ వెలుగు ): ఆదివారం (02-11-2025) బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ... Read More

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తాడేపల్లి (న్యూస్ వెలుగు ): వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయస్సార్ కాంగ్రెస్ ... Read More

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

https://youtu.be/r3Btz-Joh1U?si=r22gVIb7Ol0drqDi కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు ): కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మొంథా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని ... Read More

సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

హొళగుంద (న్యూస్ వెలుగు ):మండలం పరిధిలోని హెబ్బటం,పెద్ద గోనెహల్,ఇంగళదహల్ గ్రామలలో శనివారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కోటి సంతకాల సేకరణ రచ్చ ... Read More

బాబు గారి పిట్టలదొర మాటలు!

బాబు గారి పిట్టలదొర మాటలు!

అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టెక్నాలజీ పేరుతో ... Read More