Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

మున్సిపాలిటీలలో పారిశుధ్యం మెరుగుపరచాలి

మున్సిపాలిటీలలో పారిశుధ్యం మెరుగుపరచాలి

అన్న క్యాంటీన్లను పటిష్టంగా నిర్వహించాలి జిల్లాలో గంజాయి మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ వెలుగు ; జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధం ... Read More

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లో 36 మంది ప్రయాణికులు

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లో 36 మంది ప్రయాణికులు

నంద్యాల న్యూస్ వెలుగు : అద్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు, లారీ దగ్ధం కాగా డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఈ ... Read More

రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందించిన నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందించిన నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

డోన్ న్యూస్ వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ నంద్యాల జిల్లా డోన్ లో రైల్వే స్టేషన్ ను మంగళవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ ... Read More

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ

కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూల్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ... Read More

మహిళలను పోలిస్టేషన్ చుట్టూ తిప్పడం సరికాదు : పట్నం రాజేశ్వరి

మహిళలను పోలిస్టేషన్ చుట్టూ తిప్పడం సరికాదు : పట్నం రాజేశ్వరి

కర్నూలు న్యూస్ వెలుగు : మహిళలు సమస్యల పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ నెలల తరబడి పోలీసు స్టేషన్ ల చుట్టూ తిప్పుకుంటున్నారని పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలు ... Read More

ఏళ్ళు గడుస్తున్న మారని కులవివక్ష : గొందిపల్లె మాలతి

ఏళ్ళు గడుస్తున్న మారని కులవివక్ష : గొందిపల్లె మాలతి

కర్నూలు న్యూస్ వెలుగు : ఏళ్ళు గడుస్తున్న మారని కులవివక్షత నేటి కి దళితులు ఎదుర్కొంటున్నట్లు బీజేపీ నాయకురాలు గొందిపల్లె మాలతి ఆవేదన వ్యక్తం చేశారు. మాలతి భర్త ... Read More

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టిజీ భరత్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టిజీ భరత్

కర్నూలు న్యూస్ వెలుగు: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ జిజిహెచ్ ... Read More